తిరుపతి : డాలర్ శేషాద్రి స్వామి 43 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నిస్వార్దంగా సేవలందించారని వెల్లడించారు వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి. ఆలయ ఆచార్య వ్యవహారల పై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి శేషాద్రి స్వామి అని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీతో ….నిబద్దతతో సేవలందించిన వ్యక్తి డాలర్ శేషాద్రి స్వామి అని తెలిపారు వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి. సామాన్యులు నుంచి విఐపిల వరకు పరిచయం వున్న వ్యక్తి శేషాద్రి స్వామి అని ప్రకటన చేశారు వై సీ పీ ఎ మ్మే ల్యే కరు ణాకర్ రె డ్డి. 2 వే ల సంవ త్స రాల చ రిత్ర వున్న శ్రీవారి ఆలయం లో శే షా ద్రి స్వా మి అందించిన సేవ లు వెల కట్ట లే నివి ఆ యన స్పష్టం చే శారు వైసీ పీ ఎమ్మే ల్యే కరు ణాకర్ రెడ్డి. శేషాద్రి స్వా మి మరణం శ్రీవారి ఆలయానికే తీరని లోటు తెలిపారు
తిరుపతి : డాలర్ శేషాద్రి స్వామి 43 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నిస్వార్దంగా సేవలందించారని వెల్లడించారు వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి. ఆలయ ఆచార్య వ్యవహారల పై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి శేషాద్రి స్వామి అని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీతో ….నిబద్దతతో సేవలందించిన వ్యక్తి డాలర్ శేషాద్రి స్వామి అని తెలిపారు వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి. సామాన్యులు నుంచి విఐపిల వరకు పరిచయం వున్న వ్యక్తి శేషాద్రి స్వామి అని ప్రకటన చేశారు వై సీ పీ ఎ మ్మే ల్యే కరు ణాకర్ రె డ్డి. 2 వే ల సంవ త్స రాల చ రిత్ర వున్న శ్రీవారి ఆలయం లో శే షా ద్రి స్వా మి అందించిన సేవ లు వెల కట్ట లే నివి ఆ యన స్పష్టం చే శారు వైసీ పీ ఎమ్మే ల్యే కరు ణాకర్ రెడ్డి. శేషాద్రి స్వా మి మరణం శ్రీవారి ఆలయానికే తీరని లోటు తెలిపారు