ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గానూ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు అయన కు ఉంటాయి.. ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం తెలంగాణ లో ని ప్రజలు చుపిస్తున్నారంటే అయన చేసిన సేవ అలాంటిది.. ఉచిత విద్య దగ్గరినుంచి, అంబులెన్సు లు, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు ప్రజలకు ఎంత లబ్ది చేకూర్చాయి అందరికి తెలిసిందే.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను ఉపయోగించుకుని బాగుపడ్డవారే..