జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరపడుతోంది.. అవినీతి రాక్షసులను చీల్చడం, ప్రజలకు సుపరిపాలన అందించడం వంటి కార్యకలాపాలతో తొలి అర్ధభాగం గడిచిపోతుంది.. ఇక ఇప్పుడు రెండో అర్థ భాగంలో ఏం జరగబోతుందో చూడాలి.. అయితే దానికంటే ముందు జగన్ మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది.. అధికారంలోకి వచ్చిన మరునాడే రెండు సార్లు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తేల్చిచెప్పాడు జగన్.. ఆ క్రమంలోనే చాలామంది కి తొలిసారి మొండి చేయి చూపాల్సి వచ్చింది.