
-
Ahmedabad
-
Andhra Pradesh
-
Baba Bhaskar
-
Chittoor
-
Congress
-
Crush
-
Delhi
-
dr rajasekhar
-
Governor
-
Gujarat - Gandhinagar
-
Haryana
-
Heroine
-
Himachal Pradesh
-
India
-
Indian
-
Indira Gandhi
-
king
-
King
-
Minister
-
Mohandas Karamchand Gandhi
-
Nallamala Forest
-
Party
-
Punjab
-
Soundarya
-
Telangana Chief Minister
-
Telugu
-
Telugu Desam Party
-
Vijay Rupani
-
Wife
అలాగే 1973లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రమాదంలో భారతీయ ధనవంతుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా చనిపోయారు .. అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వంలో స్టీల్ మంత్రిగా ఈయన పని చేశారు .. అలాగే 1980లో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయారు .. అలాగే 1994 లో పంజాబ్ గవర్నర్ అలాగే హిమాచల్ యాక్టింగ్ గవర్నర్ గా ఉన్న సురేందర్ నాథ్ తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సూపర్ కింగ్ విమానంలో ప్రయాణిస్తూ హిమాచల్ ప్రదేశ్ లోని పర్వతాల్లో కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు.
అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి మాధవరావు సింధియా , , కాన్పూర్కు వెళుతున్న సమయంలో విమానం యూపీలో కూలిపోయి అక్కడికక్కడే మరణించారు . అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు లోక్సభ స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు . లోక్సభ స్పీకర్గా అతిని మరణం జాతీయ రాజకీయాల్లో తీవ్రమైన నష్టంగా మిగిల్చింది .. అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సౌందర్య ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి కరీంనగర్కు వెళుతున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు .. అలాగే హర్యానా పవర్ మంత్రి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ.పి. జిందాల్ , హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి సురేందర్ సింగ్ తో కలిసి ఢిల్లీ నుంచి చండీగఢ్కు హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు .
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు హెలికాప్టర్లో నల్లమల అడవులు వైపు వెళుతున్న సమయంలో అనుకోకుండా కూలిపోవడంతో మరణించారు . అలాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ, పవన్ హన్స్ హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా, గ్రౌండ్ కంట్రోల్తో సంబంధం కోల్పోయిన తర్వాత కూలిపోయింది. ఐదు రోజుల తర్వాత శిథిలాలు కనిపెట్టారు. భారతదేశం యొక్క మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, తన భార్య మధులికా రావత్తో సహా 12 మందితో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మి-17V5 హెలికాప్టర్ లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలోవిజయ్ రూపానీ చనిపోయారు . ఈయన గుజరాత్ కు 2016 నుంచి 21 వరకు విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ..