ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆన్లైన్లో యాపిల్ పండ్లను ఆర్డర్ చేస్తే..ఏకంగా ఖరీదైన యాపిల్ ఫోన్ వచ్చింది. ట్వికెన్హామ్కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్ ఈ అరుదైన జాక్ పాట్ కొట్టేశారు. స్వయంగా ఆయనే ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఆ నోటా .. ఈ నోటా పాకి వైరల్ అయ్యింది. ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. బయటకు వెళ్లి కొనుక్కోవడం పక్కన పెట్టి అందరూ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.
ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆన్లైన్లో యాపిల్ పండ్లను ఆర్డర్ చేస్తే..ఏకంగా ఖరీదైన యాపిల్ ఫోన్ వచ్చింది. ట్వికెన్హామ్కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్ ఈ అరుదైన జాక్ పాట్ కొట్టేశారు. స్వయంగా ఆయనే ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఆ నోటా .. ఈ నోటా పాకి వైరల్ అయ్యింది. ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. బయటకు వెళ్లి కొనుక్కోవడం పక్కన పెట్టి అందరూ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.