తన రక్షణపై హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసా అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. తాను క్రమశిక్షణ ఉన్న పార్టీ కార్యకర్తను అని ఆయన స్పష్టం చేసారు. వాళ్ళే తప్పుడు రాతలు రాయించి వాళ్ళే నోటీసులు ఇచ్చారని అన్నారు. సిఎం బిజీగా ఉన్నారని చెప్తున్నారని సిఎం అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తా లేకపోతే మాత్రం మెయిల్ లో సమాధానం ఇస్తా అని అన్నారు. 

 

తాను ఢిల్లీ వెళ్ళింది షోకాజ్ నోటీసులు అదే విధంగా రక్షణ కల్పించాలి అని కోరేందుకే అని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖా మంత్రి రాజనాద్ సింగ్ ని తాను మర్యాదపూర్వకంగా కలిసా అని ఆయన వివరించారు. పార్టీ మీద తనకు విదేయుత ఉందని రఘు ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: