“ఈర్శ, ద్వేషాలతో రగిలి పోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాల్జేయాలంటే ఒకప్పుడు ఆకాశరామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు. కొందరు నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది. ఇప్పుడంత అజ్ఞానం ఎవరికీ లేదు. అయినా, ఎల్లో మీడియా 40-50 ఏళ్ల క్రితం నాటి కరపత్రాల టెక్నిక్ నే నమ్ముకుంది ఇప్పటికీ.” అని ఆయన ఆరోపించారు.
“ఈర్శ, ద్వేషాలతో రగిలి పోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాల్జేయాలంటే ఒకప్పుడు ఆకాశరామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు. కొందరు నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది. ఇప్పుడంత అజ్ఞానం ఎవరికీ లేదు. అయినా, ఎల్లో మీడియా 40-50 ఏళ్ల క్రితం నాటి కరపత్రాల టెక్నిక్ నే నమ్ముకుంది ఇప్పటికీ.” అని ఆయన ఆరోపించారు.