రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని రైతులు అంటున్నారు. తమ పాదయాత్ర రాష్ట్ర ప్రజలను మేల్కొల్పేలా సాగుతోందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు అమలు చేయకుండా కాలయాపన చేసి... ఆరు నెలల తర్వాత సుప్రింకోర్టుకు వెళ్లారన్నారు. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని స్పష్టం చేశారు. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని రైతులు అంటున్నారు. తమ పాదయాత్ర రాష్ట్ర ప్రజలను మేల్కొల్పేలా సాగుతోందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు అమలు చేయకుండా కాలయాపన చేసి... ఆరు నెలల తర్వాత సుప్రింకోర్టుకు వెళ్లారన్నారు. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని స్పష్టం చేశారు. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.