నాటుసారా తయారీ, రవాణా లో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామాల్లో 80శాతం గ్రీన్ గ్రామాలుగా మార్పు చేసామన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. సారా కేసుల్లో నిందితుల పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మొదటి దశలో 2,800 కుటుంబాల పునరావాసం కల్పించాలని నిర్ణయించామని.. పునరావాసం కార్యక్రమాలు గ్రామాల వారీగా ఎలా ఉండాలన్నది సర్వే చేపట్టామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
నాటుసారా తయారీ, రవాణా లో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామాల్లో 80శాతం గ్రీన్ గ్రామాలుగా మార్పు చేసామన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. సారా కేసుల్లో నిందితుల పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మొదటి దశలో 2,800 కుటుంబాల పునరావాసం కల్పించాలని నిర్ణయించామని.. పునరావాసం కార్యక్రమాలు గ్రామాల వారీగా ఎలా ఉండాలన్నది సర్వే చేపట్టామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.