![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/t-hubabeb971a-7a3a-4c8a-ad78-00cc309730f7-415x250.jpg)
ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై టి హబ్ సీఈఓ మహాంకాళి శ్రీనివాస రావు చర్చించారు. సైబర్ సేఫ్టీ నేపథ్యంలో ప్రజలకు మరింత భద్రతకు కల్పించి దిశగా ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సైబర్ వెస్ట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైబర్ స్టార్ట్ అప్లకు పెట్టుబడులలో చేయందిస్తూ.. సంస్థలను ముందుకు తీసుకెళ్లేందుకు సహాయం అందించేందుకు సైబర్ వెస్ట్ టి హబ్తో సహకరిస్తున్నట్లు సైబర్ వెస్ట్ ప్రతినిధి మీడియాకు తెలిపారు.