కొంతమంది
టాలీవుడ్ అగ్ర
హీరోయిన్ లు
సినిమా పరిశ్రమకు దూరమైన విష యం తెలిసిందే. అయి తే ఇప్పుడు వారు సినిమాలు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. తమ రీ యంట్రిలో వారు ప్రేక్షకులను అలరించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. వారిలో ముఖ్యంగా అ నుష్క శెట్టి ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడం చాలామంది అభిమానులను ఎంతగానో సంతోషానికి గురిచేస్తుంది.
బాహుబలి సినిమా తర్వాత ఒకటి రెండు లేడి ఓరియంటెడ్ సినిమాల లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్దగా సినిమాలలో నటించలేదని చెప్పాలి.
దాదాపుగా ఈమె
హీరోయిన్ గా చేయడం మానేసింది అని అసలు సినిమాలే చేయడం మానేసిందని చాలా మంది చెప్పుకున్నారు. కానీ
నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ
హీరోయిన్ గా నటిస్తుంది అని చెబుతూ ఉండడం
అనుష్క అభిమానులను ఎంతగానో సం తోష పెట్టింది ఈ నేపథ్యంలోనే ఆమె ఎప్పుడెప్పుడు ఈ
సినిమా చేస్తుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది తొందరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక
టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర
హీరోయిన్ గా ఉన్న
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు
సినిమా లు ఇవ్వడా నికి సిద్ధమవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో
హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ
పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు దూరమైపోయింది. ఇ కపై ఆమె
సినిమా లలో చేయడం కుదరదు అని అందరూ అనుకున్న కూడా వారందరిని ఆశ్చర్యపరుస్తూ ఈమె ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. కమలహాసన్ హీరోగా నటిస్తు న్న భారతీ యుడు 2
సినిమా లో ఈ మె హీరోయిన్గా నటిస్తుంది ఇప్పటికే ఈ
సినిమా యొక్క షూటింగ్లో ఈమె పాల్గొది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల జరగబోతుంది.