రవితేజ ఒక్క సినిమా సక్సెస్ అయితే రెండు మూడు సినిమా లు ఫ్లాప్ అన్నట్లు గా పరిస్థితి ఉంది.క్రాక్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వరుస గా ఫ్లాప్స్ చవి చూసినా రవితేజ మళ్ళీ ధమాకా సినిమా తో సక్సెస్ ని సొంతం చేసు కున్నాడు.
ధమాకా సక్సెస్ సంతోషం నుండి బయట పడక ముందే రావణా సుర సినిమా ఫ్లాప్ అయ్యింది.రావణాసుర సినిమా యొక్క ఫలితం విషయం లో రవితేజ తీవ్రం గా నిరుత్సా హం వ్యక్తం చేసినట్లు గా తెలుస్తోంది.

సినిమా కోసం రవితేజ కాస్త ఎక్కువ గానే కష్టప డ్డాడట.అయితే ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో రవితేజ కాస్త అశ్రద్ధ చూపిం చాడు అనేది కొందరి మాట.అందుకే రవితేజ తన తదుపరి సినిమా టైగర్ నాగేశ్వ రరావు విషయం లో ఎక్కువ శ్రద్ధ తీసు కుంటు న్నట్లుగా సమా చారం అందు తుంది.విశ్వసనీ యం గా అందుకు న్న సమాచా రం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల నెల రోజులు ఉండ గానే పబ్లిసిటీ కార్యక్ర మాలు పీక్స్ లో ఉండబోతు న్నాయట.టైగర్ నాగేశ్వర రావు సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమా లకు గాను పలు వురు స్టార్స్ ని కూడా ఆహ్వా నించేం దుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.

సాధారణం గా రవితేజ సినిమా లకు పెద్ద గా ఇతర స్టార్స్ గెస్ట్ లుగా కనిపించరు.కానీ టైగర్ నాగేశ్వర రావు మాత్రం తన పద్ధతి ని పక్కకు పెట్టా లని నిర్ణయిం చుకున్నాడు.సినిమా షూ టింగ్ కార్యక్ర మాలు ముగింపు దశ కు చేరు కున్నాయి.అక్టోబర్ నెల లో సినిమా ను ప్రేక్షకుల ముం దుకు తీసుకు రాబోతున్నారు.జులై లేదా ఆగస్టు వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసేం దుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: