ఈ ఏడాది సినిమా రాలేదు. 2019లో అయితే హీరోగా సినిమానే రాలేదు. మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో మాత్రమే కనిపించాడు. ఇక మరో షాకింగ్ విషయం ఏమిటంటే నరేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17ఏళ్లవుతోంది. ఇంతవరకు తన కెరీర్ లో వెండితెరపై కనిపించని ఏడాదే లేదు.ఈ సంవత్సరం అతిపెద్ద గ్యాప్ వచ్చింది.2020లో రావాలని అనుకున్నాడు కానీ కరోనా వైరస్ వల్ల కుదర్లేదు. ఇక 2021 సంక్రాంతికి హిట్ కొట్టాలని బంగారు బుల్లోడు సినిమాతో రాబోతున్నాడు. అలాగే నాంది అనే సినిమాతో కూడా డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని వచ్చే ఎండాకాలాన్ని టార్గెట్ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలపై నరేష్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముఖ్యంగా నాంది తప్పకుండా తన కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని కూడా చెబుతున్నాడు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి