ప్రస్తుతం మహిళల మాన ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను అమలు చేయాలని సూచించింది..ఎంత కఠిన మైన  చర్యలను ప్రభుత్వం తీసుకొచ్చిన కూడా మగ మృగాళ్లు మాత్రం మారలేదు..దిశ లాంటి ఎంతగానో ప్రాణాలను వదిలేస్తున్నారు .. అయిన కూడా కామదహం ఎక్కడా తీరలేదు.. దాంతో మదమెక్కి వావి వరుసలు కూడా పూర్తిగా మర్చిపోయి చిన్నారులను కూడా వదలకుండా రెచ్చిపోతున్నారు..

 

 

 

 

 

అసలు విషయానికొస్తే..తన కూతురు కనపించడం లేదంటూ ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని చెప్పింది. మరుసటి రోజే ఆమె మళ్లీ పోలీసులను సంప్రదించింది. రైల్వే స్టేషన్‌లో తన కూతురు దొరికిందని.. ఇంటికి తీసుకొచ్చేసినట్లు చెప్పింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురిని కుటుంబ సభ్యులతో కలసి దారుణంగా హత్య చేసి తగులబెట్టేసినట్లు తేలింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

 

 

 

 

తన కూతురు జస్‌ప్రీత్ కౌర్(19) కనిపించడం లేదంటూ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పింది. సమీపంలోని భజ్‌లాన్ గ్రామానికి చెందని అమన్‌ప్రీత్ సింగ్ అలియాన్ అమన్ అనే యువకుడిపై అనుమానం ఉందని పేర్కొంది.

 

 

 

 

ఈ మేరకు పోలీసులకు  విస్తుపోయెట్ నిజాలు వెలుగులోకి వచ్చాయి..తల్లి బల్వీందర్ మరిది సత్యదేవ్ సింగ్, అతని కుమారులతో కలసి దారుణానికి ఒడిగట్టింది. పరువు పోయిందని రగిలిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను కిరాతకంగా చంపేసినట్లు తేలింది.నిద్ర మాత్రలు ఇచ్చి మరీ తల్లి పడుకోబెట్టింది.. అనంతరం తన తమ్ముళ్ళతో కలిసి ఆమ్మాయి గొంతు పిసికి అతి కిరాతకంగా చంపేశారు.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు...ఇలాంటి కసాయి తల్లి బ్రతక కూడదని డిమాండ్ చేస్తున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: