దేశంలో రోజు రోజుకి ఇంధన ధరలు పెరిగి బాగా మంటలు పుట్టించి మండిపోతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ ఇంకా అలాగే అనేక ఇతర నగరాల్లో పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు వరుసగా నాల్గవ రోజు కూడా పెరిగడం అనేది జరిగింది.ఇక దేశ రాజధాని అయినా ఢిల్లీలో లో ఇంధన ధర వచ్చేసి రూ. 106 కి దగ్గరగా ఉంది. ఇక అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో ఇంధన ధరలు వచ్చేసి దాదాపు 30 నుండి 35 పైసలు పెరిగాయి. పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు రెండూ కూడా అక్టోబర్ 17 వ తేదీన ఢిల్లీలో వరుసగా నాల్గవ రోజు ఇంధన ధరలు పెరిగడం అనేది జరిగింది.ఇక దేశ రాజధానిలో పెట్రోల్ ధర వచ్చేసి 35 పైసలు పెంచి, రూ. 105.84 కి చేరుకుంది. ఇంకా డీజిల్ ధర వచ్చేసి 35 పైసలు పెరిగింది, 94.57 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు వచ్చేసి వరుసగా 34 పైసలు ఇంకా అలాగే 37 పైసలు పెరిగాయి. పెట్రోల్ ధర వచ్చేసి రూ .111.77 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 102.52 వద్ద ఉంది. ఇక క్రింద నగరాల వారీగా పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను చెక్ చెయ్యండి.


పెట్రోల్

ఢిల్లీ- రూ. 105.84

ముంబై- రూ 111.77

కోల్‌కతా- రూ. 106.43

చెన్నై- రూ. 103.01

బెంగళూరు- రూ. 109.53

డీజిల్

ఢిల్లీ- రూ. 94.57

ముంబై- రూ. 102.52

కోల్‌కతా- రూ. 97.68

చెన్నై- రూ .98.92

బెంగళూరు- రూ .100.37

భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధరలు అనేవి ఇప్పటికే రూ .100 మార్కును దాటడం అనేది జరిగింది. ఇక అయితే చాలా రాష్ట్రాలలో డీజిల్ ధరలు వచ్చేసి రూ .100 కంటే తక్కువగా ఉన్నాయి.ఇక డీజిల్ ధరలు వచ్చేసి రూ .100 మార్క్ దాటిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, కేరళ, కర్ణాటక ఇంకా లడఖ్. ఇంధన ధరలు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా సవరించబడతాయి.అలాగే ఇంకా చమురు కంపెనీలు ఉదయం 6 గంటలకు ప్రచురించబడతాయి. ముడి చమురు ధర ఇంకా రిఫైనరీల వినియోగం నిష్పత్తి అలాగే ఇంధనంపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ఇంకా పన్నుల కారణంగా ఇంధన ధరలు హెచ్చుతగ్గులకు లోనవడం అనేది జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: