ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారని వెల్లడించారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టమన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. మేం ఇచ్చిన లేఖకు సమాధానం చెప్పకుండా మళ్లీ చర్చలకు రమ్మంటే ఎలా..? అని ప్రశ్నించారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. మేం చర్చలకు వెళ్లినా.. రావడం లేదని ప్రభుత్వం విమర్శిస్తోందని పేర్కొన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి