
శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ అలాగే ఆర్మీకి బాగా తెలుసు అని గుర్తు చేశారు. భారత మెరుపు దాడులపై సోషల్ మీడియా వేదికగా స్పందించి... కచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని పాక్ ప్రధాని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన పోస్ట్ పై అమెరికా స్పందించింది. ఇండియా దాడి చేసిందని
ఇది ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా మెరుపు దాడులు చేసింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు