సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని.. మరో బోటులో బాధితుల వద్దకు చేరుకొని భరోసా కల్పించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 9 మంది బాధితులు ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్ లో కావలి DSP వెంకటరమణ, కావలి రూరల్ CI రాజేష్, ఎస్సై వీరేంద్ర బాబు పాల్గొనగా వారిని జిల్లా యస్.పి. అభినందించారు.
సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని.. మరో బోటులో బాధితుల వద్దకు చేరుకొని భరోసా కల్పించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 9 మంది బాధితులు ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్ లో కావలి DSP వెంకటరమణ, కావలి రూరల్ CI రాజేష్, ఎస్సై వీరేంద్ర బాబు పాల్గొనగా వారిని జిల్లా యస్.పి. అభినందించారు.