అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై హత్యలు జరిగాయనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసే వారిని టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపింస్తుంది. నిన్న కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన జంట హత్యల కేసుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్గా తీసుకన్నారు.హత్యల వెనుక ఉన్న వైసీపీ నాయకుల పేర్లను ఆయన బయటంపెట్టారు.
అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై హత్యలు జరిగాయనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసే వారిని టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపింస్తుంది. నిన్న కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన జంట హత్యల కేసుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్గా తీసుకన్నారు.హత్యల వెనుక ఉన్న వైసీపీ నాయకుల పేర్లను ఆయన బయటంపెట్టారు.