నైజర్... సంక్లిష్ట భద్రత, మానవతా సవాళ్లను ఎదుర్కొంటుంది. సుమారు 2 లక్షల ముప్పై వేల మంది శరణార్థులు కాగా, 2,50,000 మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారికి ఆతిథ్యం ఇస్తుందని యునైటెడ్ నేషన్స్ ( యుఎన్ ) తెలిపింది. ఇక గత కొన్నేళ్లుగా ఇక్కడ బోకోహారమ్ ఉగ్రవాదులు వేళ్లూనుకున్నారు. గత నెలలో ఈ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 27 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్లు, దాడులకు పాల్పడటం సర్వసాధారణం అయిపోయింది. ఇక నైజీరియాలోనూ ఇటీవల 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఏడుగురు భారతీయులను డిసెంబరులో కిడ్నాప్ చేశారు. వీరు విదేశీయులు, ప్రముఖులను అపహరించి, డబ్బు డిమాండ్ చేస్తుంటారు.
నైజర్... సంక్లిష్ట భద్రత, మానవతా సవాళ్లను ఎదుర్కొంటుంది. సుమారు 2 లక్షల ముప్పై వేల మంది శరణార్థులు కాగా, 2,50,000 మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారికి ఆతిథ్యం ఇస్తుందని యునైటెడ్ నేషన్స్ ( యుఎన్ ) తెలిపింది. ఇక గత కొన్నేళ్లుగా ఇక్కడ బోకోహారమ్ ఉగ్రవాదులు వేళ్లూనుకున్నారు. గత నెలలో ఈ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 27 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్లు, దాడులకు పాల్పడటం సర్వసాధారణం అయిపోయింది. ఇక నైజీరియాలోనూ ఇటీవల 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఏడుగురు భారతీయులను డిసెంబరులో కిడ్నాప్ చేశారు. వీరు విదేశీయులు, ప్రముఖులను అపహరించి, డబ్బు డిమాండ్ చేస్తుంటారు.