1. డెన్మార్క్ కు చెందిన ఇద్దరు ఇంజినీర్లు హెన్నింగ్ హాల్క్ లార్సెన్, సొరేన్ క్రిస్టియన్ టర్బో లు దేశానికి స్వాతంత్య్రం రాకముందే భారతదేశానికి వచ్చి దేశంలోని పరిశ్రమలకు అవసరమైన ఇంజినీరింగ్ సేవలు అందించడానికి 1938లో ముంబై వచ్చి తమ ఇంటి పేర్లయిన లార్సెన్ , టర్బో లను కలిపి లార్సెన్ అండ్ టర్బో సంస్థ గా ఏర్పాటు చేశారు. దీన్నే మనం ప్రస్తుతం ఎల్ అండ్ టీ గా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఈ సంస్థ కింద పలు వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది.
1. డెన్మార్క్ కు చెందిన ఇద్దరు ఇంజినీర్లు హెన్నింగ్ హాల్క్ లార్సెన్, సొరేన్ క్రిస్టియన్ టర్బో లు దేశానికి స్వాతంత్య్రం రాకముందే భారతదేశానికి వచ్చి దేశంలోని పరిశ్రమలకు అవసరమైన ఇంజినీరింగ్ సేవలు అందించడానికి 1938లో ముంబై వచ్చి తమ ఇంటి పేర్లయిన లార్సెన్ , టర్బో లను కలిపి లార్సెన్ అండ్ టర్బో సంస్థ గా ఏర్పాటు చేశారు. దీన్నే మనం ప్రస్తుతం ఎల్ అండ్ టీ గా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఈ సంస్థ కింద పలు వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది.