ఎండాకాలం పోయి చాలా రోజులవుతున్న ఇంకా ఆ ఫీలింగ్ లోనే ఉన్నట్టుంది బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయ.పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడం మాత్రం ఇంకా మానలేదు. ఈసారి ఏకంగా ప్యాంట్ వేసుకోవడమే మర్చిపోయింది. పైన ఓ గౌన్ వేసుకొని కింద ప్యాంట్ లేకుండా ఉన్న అనసూయ లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు.. మళ్ళీ మళ్లీ గుర్తు చేయలేమంటున్నారు..ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య జబర్దస్త్ షోలో తన అందాలతో కుర్రకారుకు హీట్ ఎక్కిస్తోంది ఈ భామ.అందరి చూపులను తన వైపుకు తిప్పుకునేలా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో మెరుస్తోంది.ఇక తాజాగా ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'సిక్స్త్ సెన్స్' సీజన్4 లో పాల్గొంది అనసూయ.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో కలిసి ఈ షోలో సందడి చేసింది ఈ బ్యూటీ.ఈ షో లో పొట్టి గౌను వేసుకొని హల్చల్ చేసింది.ఇక ఇందులో భాగంగానేతన పొట్టి గౌనులో కొన్ని ఫోటోలకి ఫోజ్ ఇచ్చింది అనసూయ. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఈ అమ్మడి పొట్టి గౌనుపై నెటిజన్స్ మరోసారి కామెంట్లతో రెచ్చిపోతున్నారు.అనసూయ మళ్ళీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అని అంటున్నారు.ప్రతీ సారి ఇలా ప్యాంట్ వేసుకోమని గుర్తుచేయడం మా వల్ల కాదని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఓ ఫోటోనీ ప్రత్యేకంగా పాయింట్ అవుట్ చేస్తున్నారు.

ఇది మన ఇండియా అని..మన దగ్గర అసలు ఇలాంటి బట్టలు వేసుకుంటారా అని సెటైర్లు వేస్తున్నారు.ఈ ఫోటోల్లో అనసూయ మరీ సెక్సీగా ఉందట.ఇప్పుడు ఈమె వేసుకున్న డ్రెస్ పై ఇలా రకరకాల సెటైర్లు వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక గతంలో కూడా ఆమెపై ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల అనసూయ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే మరి ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈసారి అనసూయ రియాక్ట్ అవుతుందా.. లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మొత్తానికి తన గ్లామర్ ఫొటోలతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ జబర్దస్త్ యాంకర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: