మన దేశంలో చట్టాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. కానీ సరైన... సమయానికి కోర్టుల్లో న్యాయం జరకపోవడంతో... ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసు వేసిన...కొన్ని ఏళ్ల తర్వాత తీర్పులు వస్తున్నాయి. అయితే... ఆ తీర్పులు వచ్చే సరికి... కేసు వేసిన వారే మృతి చెందటం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అయితే.. సంఘటన గురించి వివరాలలోకి వెళితే.... మహరాష్ట్ర లోని ఓ గ్రామంలో సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ అనే వృద్ధుడు ఉన్నాడు. సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ వయస్సు 108 సంవత్సరాలు.
మన దేశంలో చట్టాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. కానీ సరైన... సమయానికి కోర్టుల్లో న్యాయం జరకపోవడంతో... ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసు వేసిన...కొన్ని ఏళ్ల తర్వాత తీర్పులు వస్తున్నాయి. అయితే... ఆ తీర్పులు వచ్చే సరికి... కేసు వేసిన వారే మృతి చెందటం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అయితే.. సంఘటన గురించి వివరాలలోకి వెళితే.... మహరాష్ట్ర లోని ఓ గ్రామంలో సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ అనే వృద్ధుడు ఉన్నాడు. సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ వయస్సు 108 సంవత్సరాలు.