తాజాగా ఆర్టీసీ కోసం కొత్త టికెట్ ధరలను తీసుకువచ్చాడు. ఇది చిల్లర కోసం అటు ప్రజలు ఇటు కండక్టర్ లు ఇబ్న్నది ఆపడకుండా రూపుమాపుతుందేశాని తెలుస్తోంది. ప్రయాణికులు ఈ టికెట్ల ధరల వివరాలు తెలుసుకోండి. టికెట్ల ధరలలో హెచ్చు తగ్గులు జరిగాయి. TSRTC టికెట్ల రేట్ల విషయంలో కీలక మార్పులు చేసింది. టోల్ ఛార్జీలు భారం తగ్గింపు కొరకు TSRTC చర్యలు చేపట్టింది. టోల్ చార్జీల కింద ఆర్డినరీ బస్సులలో రూ. 1 అలాగే సూపర్ లక్సరి మరియు ఏసి బస్సులలో రూ.2 లను పెంచారు ఈ పెంచిన ధరల ప్రకారం రూ 1, మరియు రూ.2 లను అదనంగా ప్రయాణికుల నుండి వసూలు చేయనుంది TSRTC. పెరిగిన మార్పులు చేసిన కొత్త ధరలు నేటి నుండి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది.
అదే విధంగా ప్రయాణికులకు చిల్లర సమస్యలు తలెత్తకుండా పల్లె వెలుగు బస్సులలో ఛార్జీ లలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. రూ.12 టికెట్టు ధరను రూ. 10 లకు తగ్గించడం జరిగింది. అదే విధంగా రూ.13 మరియు రూ. 14 లను రూ.1 పెంచి రూ. 15 లకు పెంచారు. 80 కిలోమీటర్లకు రూ.67 ఉన్నటువంటి చార్జీని రూ. 65 లకు తగ్గించారు. ఇలా చార్జీలలో మార్పులు చేయడం ద్వారా చిల్లర లేక వెతుక్కోవాల్సిన శ్రమ తగ్గించామని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి