కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారీ కంపెనీలో  కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మాస్కులు తయారీ కంపెనీలో  పెద్ద మొత్తంలో కరోనా  వైరస్ కేసులు వెలుగు చూడడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

 

 కేవలం ఒకే రోజు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మంది సిబ్బందికి కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీలో పనిచేసిన 70 మందికి కరోనా  సోకినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే దీనిపై ముఖ్యమంత్రి వీ  నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: