ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్.. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడం, కేంద్ర మంత్రి పదవికి ఆ పార్టీ నేత హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేయడంపై స్పందించారు రాజ్నాథ్. అలాంటి నిర్ణయాల వెనక రాజకీయ కారణాలు ఉంటాయని, దానిపై మాట్లాడదలచుకోలేదన్నారు. అలాగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై.. ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్.. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడం, కేంద్ర మంత్రి పదవికి ఆ పార్టీ నేత హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేయడంపై స్పందించారు రాజ్నాథ్. అలాంటి నిర్ణయాల వెనక రాజకీయ కారణాలు ఉంటాయని, దానిపై మాట్లాడదలచుకోలేదన్నారు. అలాగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై.. ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.