తాజాగా విజయసాయి దీనిపై ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మాన్సాస్లో ఆడిట్ జరగొద్దు, ట్రస్టు బోర్డు ఉండొద్దంటూ పిటిషన్ వేశావంటే నువ్వెంత పారదర్శకంగా పనిచేస్తున్నావో అర్థమవుతోంది అశోకు అంటూ ఎద్దేవా చేసారు. అక్రమాలకు పాల్పడకపోతే ఆడిట్ అంటే ఉలుకెందుకు అశోక్? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అన్నారు. వారికి జవాబుదారీగా ఉండాలి అని 'అంతా నా ఇష్టమనడానికిది రాజరికం కాదు రాజా'అని ఆయన అని పోస్ట్ చేసారు.
తాజాగా విజయసాయి దీనిపై ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మాన్సాస్లో ఆడిట్ జరగొద్దు, ట్రస్టు బోర్డు ఉండొద్దంటూ పిటిషన్ వేశావంటే నువ్వెంత పారదర్శకంగా పనిచేస్తున్నావో అర్థమవుతోంది అశోకు అంటూ ఎద్దేవా చేసారు. అక్రమాలకు పాల్పడకపోతే ఆడిట్ అంటే ఉలుకెందుకు అశోక్? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అన్నారు. వారికి జవాబుదారీగా ఉండాలి అని 'అంతా నా ఇష్టమనడానికిది రాజరికం కాదు రాజా'అని ఆయన అని పోస్ట్ చేసారు.