పీఎఫ్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక అతి త్వరలోనే వారు చాలా సరదాగా గడపబోతున్నారని చెప్పుకోవాలి. దీంతో చాలా మంది ప్రజల్లో ఇప్పటికే ఉత్సాహం అనేది నెలకొంది.ఇక అదేంటంటే.. రెండు రోజుల తర్వాత జులై 1వ తేదీన పీఎఫ్‌ ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ డబ్బు అనేది జమ కానుంది. ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ డబ్బును వారి పీఎఫ్ ఖాతాదారులకు బదిలీ చేస్తుంది. దీనివల్ల మొత్తం 6 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు మంచి ప్రయోజనం చేకూరనుంది.ఇక ఈ 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ సొమ్మును ముందుగా బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 8.5 శాతం వడ్డీ ఇస్తామని ప్రకటించారు. ఇంకా అలాగే ఈసారి పీఎఫ్ ఉద్యోగులకు వడ్డీ తగ్గించటం వల్ల నిరాశ కలిగించిందని చెప్పుకోవాలి.ఇంకా కొన్ని కోట్లాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే 8.1 శాతం వడ్డీ సొమ్మును పీఎఫ్‌ ఉద్యోగుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.


ఇక దీని ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఇక మీ ఖాతాలో రూ.7 లక్షలు  కనుక ఉన్నట్లయితే మీకు రూ.56,000 వడ్డీ రూపంలో జమవుతుంది.ఇక మీరు ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. అలాగే మీరు EPFO రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి EPFO UAN LANని పంపాలి. ఇంకా అలాగే మీకు ఇంగ్లీష్ లో సమాచారం కావాలంటే.. మీరు LANకి బదులుగా ENG అని మీరు టైప్ చేయాలి. మీరు స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఈ వివరాలను చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఇందుకోసం EPFO ఎంపికపై క్లిక్ చేసి వ్యూ పాస్‌బుక్‌కి మీరు వెళ్లాలి. ఇంకా అలాగే OTP ద్వారా మీ UN నంబర్ ఇంకా బ్యాలెన్స్‌ని కూడా చెక్ చేసుకుని పీఎఫ్ ఖాతా వివరాలను చాలా సులవుగా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

PF