మహిళ లకు ఎక్కడ రక్షణ లేదన్న విషయం మరో సారి నిరూపితం అయింది.. దిశా లాంటి మహిళలు ఎందరో ప్రాణాలను కోల్పోతున్న కూడా కామాంధుల తీరు మాత్రం ఎక్కడా మారలేదు.ఎదో రకంగా మహిళలను మగవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.  సాధారణ మహిళ ల విషయం పక్కన పెడితే ప్రభుత్వ అధికారిపై కూడా కామాంధులు నీచానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణా జిల్లా లో వెలుగు చూసింది. పెళ్ళై చంటి బిడ్డ ఉన్న మహిళను సైతం కామాంధులు వదలడం లేదని తెలుస్తుంది. 

 

 

 


కంచికచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ‌లో కాని స్టేబుల్ ‌గా పనిచేస్తున్న పుచ్చ కాయల నీల వేణి దారుణ హత్యకు గురైంది. కొండ పల్లికి చెందిన నీలవేణి తన సహోద్యో గి కానిస్టేబుల్ నాగశేషు ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. పద మూడు నెలల కిందట ఇద్దరి కీ పెళ్లైంది. నాలుగు నెలల కిందట బిడ్డ కు జన్మ నిచ్చింది. ఇటీ వల బిడ్డ తో సహా అత్తింటి కి వచ్చిన ఆమె ఇంట్లో హత్య కు గురైంది.

 

 

 


అనుమానాస్పద స్థితి లో నీల వేణి శవ మై తేలింది. ఆమె ను గొంతు నులిమి కిరాతకం గా హత్య చేసి నట్లు తెలుస్తోంది. కొద్ది కాలం గా భార్యా భర్తల నడుమ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భార్య పై అనుమానం తో భర్త నాగశేషు వేధింపు లకు గురిచేస్తున్నాడని.. అతనే తమ కూతురి ని ఉరి వేసి చంపేశాడంటూ మృతు రాలి తల్లిదండ్రులు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపు లోకి తీసు కోని విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: