స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వరంటూ ఉండరు.అయితే  ప్రెసెంట్ ఈమె సౌత్ లో టాప్ లో కొనసాగుతుంది.ముఖ్యంగా సమంత విడాకుల వల్ల మరింత ఫేమస్ అయ్యింది.ఇదిలావుంటే అక్కినేని హీరో నాగ చైతన్య తో విడాకులు ప్రకటించిన తర్వాత సమంత పేరు ఇండియా మొత్తం మారుమోగి పోయింది. అయితే డైవర్స్ తర్వాత అన్ని హద్దులు చెరిపేసి స్వేచ్ఛగా విహరిస్తున్న విషయం కూడా అందరికి తెలుసు.ఇదిలావుంటే విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.ఇక  హాట్ ఫోటో షూట్స్ తో ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.. 

అయితే ఈమెపై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి..అయితే అయినా ఈమె పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది. ఇకపోతే  తాజాగా బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న కాఫీ విత్ కరణ్ షోలో ఈ అమ్మడు అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొంది.ఇదిలావుంటే ఈ ఎపిసోడ్ లో సమంత చాలా విషయాల గురించి మాట్లాడింది.. ఇక అందులో భాగంగానే సామ్ మెగా హీరో రామ్ చరణ్ తేజ్ గురించి కూడా ఈ షోలో కామెంట్స్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. ఇకపోతే వీరిద్దరూ కలిసి రంగస్థలం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్స్ వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఇక  చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు అని కరణ్ ప్రశ్నించగా అందుకు సమాధానంగా.. ఓ జి అంటూ కామెంట్ చేసింది.కాగా  ఓ జి అంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ చరణ్ పై కామెంట్ చేసింది.ఇకపోతే  ఈ స్టేట్ మెంట్ నెట్టింట వైరల్ అవ్వగా మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు.అయితే  ఇక ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి..కాగా  ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.ఇకపోతే  ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఈమె సినీ అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: