టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి తెలియని వారు ఉంటారా...అయితే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన వారిలో కింగ్ నాగార్జున ముందు వరుసలో ఉంటాడు. ఇక ఈయన తన గ్లామర్‌తో తోటీ నటీమణులు చాలామందిని బుట్టలో వేసుకున్నారని ఇప్పటికీ టాక్ వినిపిస్తూనే ఉంది.అయితే, ఇక  నాగార్జున మాత్రం తనతో నటించిన హీరోయిన్ అమలను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే అంతకుముందే తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చారు.ఇదిలావుంటే ఇక అక్కినేని నాగార్జున యంగ్‌ హీరోగా ఉన్న టైంలో చాలా మంది హీరోయిన్లు పడి చచ్చిపోయేవారట.

ఇక అందుకే మనోడికి మన్మధుడు అని పెట్టేశారు. అయితే,ఇక  కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నేపెళ్లాడతా మూవీలో  నాగార్జున టబు తొలిసారిగా కలిసి నటించారు. నాగార్జున మాత్రం ఆ సమయంలో టబును ఇష్టపడ్డారని జోరుగా ప్రచారం సాగింది.అంతేకాదు  టబు కూడా నాగార్జునను ఇష్టపడిందని.. కానీ నాగ్ అప్పటికే అమలను పెళ్లిచేసుకోవడంతో హీరో మీద ఫీలింగ్స్ తగ్గించుకుందని తెలిసింది.ఇకపోతే ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న టబు మాత్రం ఇంకా వివాహం చేసుకోలేదు.ఇక దీనికి ప్రధాన కారణం లవ్ అఫైర్స్ అనే వాదన కూడా వినిపిస్తోంది.అయితే  ముఖ్యంగా నాగ్ కారణంగానే టబు సింగిల్‌గా ఉండిపోయారని కొందరు ఆరోపించారు.

ఇక నేటికి కూడా టబు హైదరాబాద్ వస్తే నాగార్జునను కలిసి వెళ్తుందని టాక్.. గతంలో వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలపై నాగార్జున తొలిసారి పెదవి విరిచారు.అంతేకాదు టబుతో రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.ఇక  రెండు దశాబ్దాలుగా పైగా టబుతో నాకు అనుబంధం ఉంది. అయితే మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే. ఇకపోతే నా భార్యకు కూడా టబు గురించి తెలుసు.అంతేకాదు  తాను మా ఇంటికి వచ్చి వెళ్తుంటుంది అని నాగార్జున తెలియజేశారు.ఇక  చివరగా టబుతో తనకు ఎఫైర్ లేదని నాగార్జున కుండబద్దలు కొట్టారు. అయితే ఇద్దరు అబ్బాయిల మధ్య దీర్ఘకాలపు ఫ్రెండిషిప్ ఎలా అయితో ఉంటుందో మా మధ్య కూడా అలాంటి స్నేహం ఉందని నాగార్జున స్పష్టం చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: