టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక హ్యాట్రిక్ సినిమా త్వరలోనే రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబుకి ఇది 28వ సినిమా కావడంతో  ssmb 28 అనేవారికి టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది .ఇక హారిక  అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును పొందిన పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని 

త్వరలోనే రెండవ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ పనులను కూడా ప్రారంభించే పనిలో ఉంది చిత్ర యూనిట్. అయితే మహేష్ బాబు ఇంత వరస విషాదాలు చోటు చేసుకోవడంతో ఈ విషాదాల నుండి చాలా త్వరగా కోలుకొని షూటింగ్ కి సిద్ధమయ్యాడు అని చెప్పాలి. కానీ షూటింగ్ కి పూజ హెగ్డే మాత్రం రెడీగా లేదు అనే సమాచారం వినిపిస్తుంది .ఆమె కాలుకి గాయం అవడంతో కొద్దీ రోజులు నుండి షూటింగ్ కి దూరంగా ఉందట బుట్ట బొమ్మ పూజ హెగ్డే .ఇక దీంతో పూజా హెగ్డే కారణంగా మహేష్ సినిమా మరింత ఆలస్యం అవుతుందని వార్తలు

 సైతం సోషల్ మీడియా వేదికగా వెళ్లడవుతున్నాయి. ఇక అయితే ఈ కారణంగానే ఈ సినిమా నుండి త్రివిక్రమ్ ఆమెనే తప్పించాలని వార్తలు సైతం సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ విషయంలో తాజాగా ఒక క్లారిటీ వచ్చింది ప్రచారం నిజం కాదని పూజా హెగ్డే షూటింగ్లో జాయిన్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని. డిసెంబర్ 15 నుండి ఆమె షూటింగ్లో భాగం కానుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏమే బాలీవుడ్ మూవీ సర్కస్ ప్రమోషన్స్ లలో బిజీగా ఉండి త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ను కూడా చిత్రబంధం విడుదల చేయనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: