తెలుగు స్టార్‌ హీరోయిన్‌ లలో ఒకరైన కాజల్‌ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండేది. యువ స్టార్ హీరోస్ అందరితో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోయిన్. ఆమె ఎన్టీఆర్, రాంచరణ్, అల్లుఅర్జున్, ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలందరితో కూడా హిట్స్ కొట్టింది.ఐతే తాను తర్వాత కోవిడ్ టైములో కిచ్లుతో వివాహం జరిగింది. ఐతే అగర్వాల్‌ మళ్లీ తన కెరీర్‌లో తాను బిజీ అవుతున్నది. లాక్‌డౌన్‌లో సమయంలో పెండ్లి చేసుకుని వ్యక్తిగత జీవితానికే ఎక్కువ టైం కేటాయించిన ఈ నాయిక తిరిగి నట ప్రయాణంపై దృష్టి సారించింది.

 మంచు విష్ణు చెల్లెలుగా చేసిన  'మోసగాళ్లు', తమిళ చిత్రం 'హే సినామిక' తర్వాత కాజల్‌ తెరపై కనిపించలేదు. ఐతే ఆ మువీస్ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిల్చయి. ఇంకా మూవీస్ చేయకూడదు అనుకుంటూనే ఉన్నా టైములో ఆమె అంతకుముందే అంగీకరించిన 'భారతీయుడు 2' మూవీ సెట్స్‌లో ఇటీవల అడుగుపెట్టింది కాజల్‌.

ఐతే ప్రస్తుతం ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఐతే మళ్ళా ఆన్ స్క్రీన్ మీద కనబడాలని కాజల్ కు అనిపిస్తుందని విశ్వాసనియా వర్గాల సమాచారం. దాంట్లో భాగంగానే అజిత్‌ హీరోగా నటిస్తున్న సిక్స్టీ టూ వ సినిమాలో నాయికగా కాజల్‌ ఎంపికైనట్టు తాజా సమాచారం. ఐతే ఇందులో ఆమె టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి మగిజ్‌ తిరుమేని డైరెక్షన్ చేయనున్నారు.

ఐతే వాస్తవానికి ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ డైరెక్షన్ వహించాల్సి ఉండేది. అయితే స్క్రిప్ట్‌ విషయంలో వచ్చిన బేధాభిప్రాయలతో అజిత్‌ డైరెక్టర్ ని మార్చారట. ఐతే ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను మగిజ్‌ తిరుమేని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. కాజల్‌ ఖాతాలో తమిళంలో 'కరుంగాపియమ్‌’, 'గోస్టీ', హిందీలో 'ఉమా' అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: