తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సంతోష్ శోభన్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా సంతోష్ శోభన్ "కళ్యాణం కమనీయం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... అనిల్ కుమార్ అల్లా ఈ సినిమాకు దశకత్వం వహించాడు.

మూవీ ని యు వి క్రియేషన్ సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి యావరేజ్ రేంజ్ లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా నిలిచిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

థియేటర్ లలో ఆవరేజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్  వారు ఈ మూవీ కి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ లభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా థియేటర్ లలో యావరేజ్ గా నిలిచిన ఈ మూవీ కి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: