టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.2022 మార్చి 24 వ తేదీన విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇంకా అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి ఆస్కార్‌ను కూడా గెలిచింది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్‌ను సొంతం చేసుకుంది..ఇక ఆయన లేటెస్ట్ సినిమా ఎన్టీఆర్ 30 ఈమధ్యనే చాలా గ్రాండ్‌గా ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక గంభీరంగా వస్తున్నా అంటూ.. ఇన్‌స్టాల్ మెంట్లో ఊరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ … నిజంగానే…. చాలా తొందరగానే..మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫస్డ్ షెడ్యూల్ ని ఫినిష్ చేసి.. తాజాగా ఓ భారీ పోరాటాన్ని కూడా పూర్తి చేశారు.


 ఇక ఎప్పటి లానే.. తన స్టైల్లోనే.. అందర్నీ కూడా ఎంతగానో మెస్మరైజ్‌ చేసేలానే.. కళ్లు చెదిరే పోరాటాలను సింగిల్ టేక్‌లో ఫినిష్ చేశారనే టాక్‌ వచ్చేలా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.ఇక కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్  ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో సినిమాని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసి తీస్తున్నాడు.యమా క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా తాజాగా సెంకడ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందట.అందులోనూ.. ఈ షెడ్యూల్ మొత్తం భారీ పోరాటాలకు కేరాఫ్ అడ్రెస్ అట. అలాంటి ఈ షెడ్యూల్‌ జెస్ట్ తారక్ వళ్లే… అనుకున్న టైంకు .. అనుకున్నట్టు ఫినిష్ అయిందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక చూడాలి ఈ సినిమా ఇంకెంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: