దీంతో ఆపోజిట్ పార్టీ వాళ్లు ఈమె కెరీర్ గురించి ఈమె భర్త లైఫ్ స్టైల్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక నేడు అనగా మే 5వ తారీఖున తన భర్త పక్క ఆధారాలతో పోలీసులకు చిట్టాడు. సీరియల్ యాక్టర్ శ్యామల భర్త నరసింహ పై రాయి దుర్గ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ యువకురాలు కంప్లైంట్ ఇచ్చింది. 2017 నుంచి ఇప్పటివరకు విడుదల భారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. ఇక డబ్బుల గురించి అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడినట్లు.. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఆ మహిళ కంప్లైంట్ చేసింది.
ఇక ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలంటూ.. నరసింహారెడ్డి తరుపున మరో లాయర్ సపోర్ట్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తనకి మద్దతుగా నిలిచిన వారంతా వైసిపి కార్యకర్తలు అయినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఇప్పుడు వాళ్ల టైం నడుస్తుంది. కనుక మీరు వాడిని అరెస్ట్ చేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల వాడిని మీరు ఏమి చేయలేరు. వాడు ఇప్పుడే బయటకు వచ్చి ప్రచారం చేపట్టాడు. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళ ఆవిడ ప్రచారంలో దిగింది. అటువంటిది వాళ్ళ ఆయన్ని ఆ కోటి రూపాయలు ఇచ్చి కాపాడుకోలేదా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.