రాజకీయాల్లో ఓ పార్టీ గెలుపుకోసం నాయకులూ ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్తారు. అయితే అవి కల్లబొల్లిమాటలా కావా అనేది వారు అధికారంలోకి వచ్చాకా గానీ తెలీదు.. రాజకీయంలో ముఖ్య అస్త్రం ఏంటంటే ప్రచారం.. ఈ ప్రచారాన్ని నమ్ముకుని పార్టీ లో ఎన్నికల్లోకి వస్తాయి. ప్రచారం వీక్ గా ఉంటే పార్టీ ప్రజల్లోకి తొందరగా వెళ్ళలేదు.. అందుకే ప్రచారం తో పాటు ఎదుటి పార్టీ ని ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా విమర్శలు చేస్తూ తమ పార్టీ ని ప్రచారం చేసుకుంటారు.. అయితే ఈ విషయంలో బీజేపీ పార్టీ ఒక ఆకు ఎక్కువే చదివింది అని చెప్పొచ్చు..