కేటీఆర్, కవితల వల్ల నే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజ ద్రోహం కేసు పెడతారా ? కేటీఆర్ ధైర్యం ఉంటే నా మీద పెట్టాలని సవాల్ విసిరారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. చచ్చి పోయిన కాంగ్రెస్ పార్టీని లేపేందుకు కేసీఆర్, కేటీఆర్ లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. గజ్వేల్ లో కాంగ్రెస్ సభ సీఎం కేసీఆర్ ప్రణాళిక లో భాగమని పేర్కొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో .. ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
కేటీఆర్, కవితల వల్ల నే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజ ద్రోహం కేసు పెడతారా ? కేటీఆర్ ధైర్యం ఉంటే నా మీద పెట్టాలని సవాల్ విసిరారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. చచ్చి పోయిన కాంగ్రెస్ పార్టీని లేపేందుకు కేసీఆర్, కేటీఆర్ లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. గజ్వేల్ లో కాంగ్రెస్ సభ సీఎం కేసీఆర్ ప్రణాళిక లో భాగమని పేర్కొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో .. ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.