ఈ మేరకు రొహింగ్యా శరణార్థులు తరఫున న్యాయ కంపెనీలు ఎడల్సన్ పీసీ, పీల్స్ ఎల్ఎల్సీ లు అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయ స్థానంలో దావా వేశారు. ఫెస్బుక్లో పోస్ట్ అయిన ప్రసంగాలు, పోస్టులు తమ పట్ల హింసకు కారణం అయ్యాయని ఈ దావాలో పేర్కొన్నారు. లండన్లోని ఫేస్బుక్ కార్యాలయానికి రొహింగ్యా శరణార్థులు వెళ్లి ఫేస్బుక్కు వ్యతిరేకంగా నోటీసులు అందించారు. 2013లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్బుక్ ప్రచారాలను కోర్టుకు ఆధారాలుగా అందజేశారు. మయన్మార్లో ఫేస్బుక్కు 2 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు.
ఈ మేరకు రొహింగ్యా శరణార్థులు తరఫున న్యాయ కంపెనీలు ఎడల్సన్ పీసీ, పీల్స్ ఎల్ఎల్సీ లు అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయ స్థానంలో దావా వేశారు. ఫెస్బుక్లో పోస్ట్ అయిన ప్రసంగాలు, పోస్టులు తమ పట్ల హింసకు కారణం అయ్యాయని ఈ దావాలో పేర్కొన్నారు. లండన్లోని ఫేస్బుక్ కార్యాలయానికి రొహింగ్యా శరణార్థులు వెళ్లి ఫేస్బుక్కు వ్యతిరేకంగా నోటీసులు అందించారు. 2013లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్బుక్ ప్రచారాలను కోర్టుకు ఆధారాలుగా అందజేశారు. మయన్మార్లో ఫేస్బుక్కు 2 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు.