
ఇక ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. వీరి తో పాటు పలు ఉగ్రవాద శిబిరాలను కూడా కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను భారత్ సైన్యం .. భారత ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం లోపు అధికారికంగా ప్రకటించనుంది. ఇది కేవలం టీజర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందు ఉందని భారత్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు