బుల్లితెరపై యాంకర్ రష్మి గుంటూరు టాకీస్ మూవీ ద్వారా మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఆ తర్వాత రాణి గారి బంగ్లా అనే హర్రర్ మూవీ లో నటించింది. ఈ సినిమా టైంలోనే యాంకర్ రష్మి చిత్రనిర్మాత, అలనాటి డిస్ట్రిబ్యూటర్ బాలాజీ నాగలింగం మధ్య పెద్ద వార్ జరిగిందట. రష్మి కి షూటింగ్ కి రాకపోవడంతో పాటుగా హీరోని మార్చేయాలని చాలా ఇబ్బంది పెట్టినట్లుగా తెలియజేశారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం వచ్చి తన షూటింగ్ ని పూర్తి చేయకపోతే ఫిలింనగర్ గేట్ కి కట్టేసి కొడతాను అంటూ వారిని వచ్చినట్లుగా కూడా నిర్మాత తెలియజేశారు.


అయితే చివరికి మాత్రం రష్మీసినిమా షూటింగ్ ని పూర్తి చేసుకొని.. ఆ వివాదాన్ని ముగించేసింది.. అయితే ఆ సినిమాలో నటించిన హీరో ఆనంద్ నందన్ వల్ల రష్మి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి అనే ప్రశ్న ఇపుడు తలెత్తింది.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న రష్మీ చివరి సాంగు ఎందుకు ఇలా ప్రవర్తించింది. అయితే ఈ విషయంపై రష్మీ ఏ విధంగా స్పందించలేదు. అయితే ఈ విషయంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిర్మాత బాలాజీ నాగలింగం తెలియజేశారు.


రష్మీ ని కొడతానని వార్త బెదిరించడమే కాదు.. అది నిజమే అని తెలిపారు. ఆమె నన్ను ఎంత బాధ పెడితే ఆ మాట అనాల్సి వచ్చింది అని తెలిపాడు. రాణి గారి బంగ్లా సినిమా కోసం రష్మీ ని హీరోయిన్ గా తీసుకున్నాం.ఆ సినిమా డైరెక్టర్ తన ఫ్యామిలీ మెంబర్ కావడంతో నా ప్రొడక్షన్ లో సినిమాలు చేశామని తెలిపారు. ఇక రష్మిని అడగడంతో తన డేట్స్ ను కూడా ఇచ్చింది ఆమె అడిగిన అమౌంట్ను కూడా మేము వచ్చాము తీవ్ర షూటింగ్ అంతా అయిపోయినిచ్చి.. చివరి నిమిషంలో ఇలా చేయడంతో చాలా ఇబ్బంది పడ్డామని తెలిపింది. ఇక ఈ సినిమా గురించి మొత్తం బడ్జెట్ ను కూడా వివరించాము చివరి సాంగ్ కి ఆమె ఆ హీరోతో నేను చెయ్యను అతని మార్చండి అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: