అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ లాస్య యాంకర్ గా కంటే సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు తమ కుటుంబానికి సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఈ క్రమంలో యాంకర్ లాస్య తన భర్త మంజునాథ తో కలిసి చేసిన ఒక సరదా వీడియోని రిజిస్ట్ చేసి అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో మంజునాథ్ అంట్లు కడుగుతూ సోషల్ మీడియా రిలీజ్ లో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పడం జరిగింది.
దీంతో ఈ కామెడీ రీల్ తెగ వైరల్ గా మారుతుంది. అలాగే యాంకర్ లాస్య మంజునాథ్ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.ఇదంతా ఇలా ఉన్నప్పటికీ యాంకర్ లాస్య ఆమధ్య పలు చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ప్రస్తుతం అటు బుల్లితెర వెండితెరను వదిలేసి కేవలం ఇల్లాలుగా సెటిలైందని చెప్పవచ్చు. ప్రస్తుతం తమ ఫ్యామిలీతో కలిసి హైదరాబాదులో ఉంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా యాంకర్ లాస్య చెప్పిన చీమ ఏనుగు జోకులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయని చెప్పవచ్చు.