అలాంటి విషయాలను కూడా ఎంతోమంది నటీనటులు సైతం ఆర్థిక సమస్యలను పేదరికమును అధికమించి వచ్చామని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో యాంకర్ గా పేరు పొందిన విష్ణు ప్రియ కూడా ఒకరు. మొదట న్యూస్ జర్నలిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించిన ఈమె ఫేమస్ యూట్యూబ్ బర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ఘ కలసి పోవే పోరా అనే టీవీ షో తో మంచి పాపులర్ కి సంపాదించుకుంది. ఆల పలు టీవీ షోలలో ఈవెంట్లలో కనిపించి ఇమే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత ప్రింట్ ఫస్ట్ సెంచరీ, లవ్ చెక్మేట్, వాంటెడ్ పండుగాడు వంటి చిత్రాలలో నటించింది.
తాజాగా మై విలేజ్ షో టీం తో కలిసి దావత్ చేసుకుంది విష్ణు ప్రియ ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఒడిదుడుకులను సైతం తెలియజేసింది. తమ తల్లితండ్రులది చీరాల బాపట్ల.. నేను మాత్రం చెన్నైలో పుట్టాను తనకు మూడేళ్ల వయసు ఉన్న సమయంలో తమ కుటుంబం హైదరాబాద్ కి షిఫ్ట్ అయిందని.. 2015లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను పోవే పోరా షో తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నంబర్ వన్ మారి అనే టైంలో ఆఫర్స్ వచ్చాయి. అందులో చాలా సన్నగా కనిపించాను అందుకు కారణం సరైన తిండి లేక అలా కనిపించాలని ఇప్పుడు కాస్త బాగా సంపాదించి ఆకలి తీర్చుకుంటున్నానని తన కష్టాలను చాలా ఫన్నీగా తెలిపింది విష్ణు ప్రియ.