కేరళలో ఇటీవల ఒక గర్భంతో ఉన్న ఏనుగుని కొందరు ప్రభుద్దులు చంపిన తర్వాత ఆ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సరే అనేక అనుమానాలు వస్తున్నాయి. అక్కడ రెండు ఏనుగులను ఇదే విధంగా చంపారు అని వార్తలు వచ్చాయి. ఇక ఈ ఘటనల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహంగా ఉన్నాయి కూడా. నిందితుల విషయంలో కఠినం గా వ్యవహరించాలి ని భావిస్తున్నాయి. 

 

దీనికి సంబంధించి కేంద్రం కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక పులి ప్రాణాలు కోల్పోయింది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలోని కురిచియాట్ రేంజ్‌లో నిన్న ఒక పులి చనిపోయింది పులి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు అధికారులు. దీనిని కాల్చి చంపారు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: