ప్రస్తుత ఘటన వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.హరియాణాలోని రోహ్తక్లో స్వల్ప భూప్రకంపనలు నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు తెలపింది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
ప్రస్తుత ఘటన వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.హరియాణాలోని రోహ్తక్లో స్వల్ప భూప్రకంపనలు నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు తెలపింది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.