హిందీ స్వచ్ఛంగా మాట్లాడలేదంటూ అవమానపరిచేలా నిర్మలా సీతారామన్ వ్యవహరించారన్న కాంగ్రెస్ నేత మల్లు రవి.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ ఐసీయూలో ఉందని కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 8 ఏళ్లలో రూపాయి విలువ మార్చురీకి వెళ్లిందని.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేవు.... నోట్ల రద్దు వల్ల పరిస్థితి తలకిందులైందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని.. బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు.
హిందీ స్వచ్ఛంగా మాట్లాడలేదంటూ అవమానపరిచేలా నిర్మలా సీతారామన్ వ్యవహరించారన్న కాంగ్రెస్ నేత మల్లు రవి.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ ఐసీయూలో ఉందని కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 8 ఏళ్లలో రూపాయి విలువ మార్చురీకి వెళ్లిందని.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేవు.... నోట్ల రద్దు వల్ల పరిస్థితి తలకిందులైందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని.. బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు.