ముఖ్యమంత్రి జగన్ తమ మనుషులకు మాత్రమే వాటిని అమలు చేస్తూ.. అర్హులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ పథకాల అమల్లో లోటుపాట్లపై కచ్చితంగా సమీక్షిస్తామని.. అర్హులకు లబ్ధి కలిగేలా అమలు చేస్తామని.. తెలుగుదేశం అంటేనే సంక్షేమమని.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యం పోసిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ తమ మనుషులకు మాత్రమే వాటిని అమలు చేస్తూ.. అర్హులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ పథకాల అమల్లో లోటుపాట్లపై కచ్చితంగా సమీక్షిస్తామని.. అర్హులకు లబ్ధి కలిగేలా అమలు చేస్తామని.. తెలుగుదేశం అంటేనే సంక్షేమమని.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యం పోసిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.