పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక 5 వేలు,లారీ ఇసుక 50 వేలు ఉంది అని అన్నారు. గుండ్రేవు ఎత్తి పోతల పథకం కోసం రైతులతో కలిసి జనవరిలో పాదయాత్ర చేస్తాము అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారు. నంద్యాల సలాం కేసు దీనికి ఉదాహరణ.ఏపార్టీ వారికైనా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల పై ఉందని చెప్పారు.
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక 5 వేలు,లారీ ఇసుక 50 వేలు ఉంది అని అన్నారు. గుండ్రేవు ఎత్తి పోతల పథకం కోసం రైతులతో కలిసి జనవరిలో పాదయాత్ర చేస్తాము అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారు. నంద్యాల సలాం కేసు దీనికి ఉదాహరణ.ఏపార్టీ వారికైనా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల పై ఉందని చెప్పారు.