ఈ అతిసారం ఘటనలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని ఆర్థికంగా త్వరలోనే ఆదుకుంటామని మంత్రి విడదల రజని భరోసా ఇచ్చారు. తెనాలి మండలం పరిధిలోని ఈ గ్రామంలో డయేరియా భయపెట్టే స్థాయిలో ప్రబలింది. ఓ 14 ఏండ్ల బాలిక మరణించింది. 100 మందికి పైగా అస్వస్థతలో ఆస్పత్రుల్లో చేరారు. ప్రభుత్వం ఈ గ్రామంలో 25 పడకలతో తాత్కాలిక వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసింది. గ్రామస్తులకు అత్యవసర వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఇప్పటికే ఆదేశించారు.
ఈ అతిసారం ఘటనలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని ఆర్థికంగా త్వరలోనే ఆదుకుంటామని మంత్రి విడదల రజని భరోసా ఇచ్చారు. తెనాలి మండలం పరిధిలోని ఈ గ్రామంలో డయేరియా భయపెట్టే స్థాయిలో ప్రబలింది. ఓ 14 ఏండ్ల బాలిక మరణించింది. 100 మందికి పైగా అస్వస్థతలో ఆస్పత్రుల్లో చేరారు. ప్రభుత్వం ఈ గ్రామంలో 25 పడకలతో తాత్కాలిక వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసింది. గ్రామస్తులకు అత్యవసర వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఇప్పటికే ఆదేశించారు.