విశాఖ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. ఎన్ఎడి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి యువకుడు తో పాటు రాజం కు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై వెస్ట్ ఎసిపీ శ్రీ పాదరావు మాట్లాడుతూ.. హైద్రబాద్ కు చెందిన గీత,మాలవ్య,విశాఖ కు చెందిన హేమంత్,రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు అన్నారు. వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటు ఉండే వాళ్ళు అని చెప్పారు. ఇటీవల హెమంత్ డగ్స్ కావలని పృథ్వీ అకౌంట్ నుండి 33 వేలు ఫోన్ పే ద్వారా పంపాడన్నారు. గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది..మాలవ్య ఓ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుందని.. గీత మాలవ్య తో హేమంత్ కు డ్రగ్స్ పంపించిందని వెల్లడించారు.
విశాఖ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. ఎన్ఎడి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి యువకుడు తో పాటు రాజం కు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై వెస్ట్ ఎసిపీ శ్రీ పాదరావు మాట్లాడుతూ.. హైద్రబాద్ కు చెందిన గీత,మాలవ్య,విశాఖ కు చెందిన హేమంత్,రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు అన్నారు. వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటు ఉండే వాళ్ళు అని చెప్పారు. ఇటీవల హెమంత్ డగ్స్ కావలని పృథ్వీ అకౌంట్ నుండి 33 వేలు ఫోన్ పే ద్వారా పంపాడన్నారు. గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది..మాలవ్య ఓ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుందని.. గీత మాలవ్య తో హేమంత్ కు డ్రగ్స్ పంపించిందని వెల్లడించారు.